వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఎమ్మెల్సీ శంకర్నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ వర్షపాతం నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రైతుల వద్దకే వెళ్లి తక్కువ నీటితో సాగయ్యే మెట్ట పంటలపై అవగాహన కల్పించాలని కోరారు. పంట మార్పిడిపై రైతులకు విస్తృతంగా చైతన్యం కల్పించాలని సూచించారు.
Comments
Loading comments...

