వార్తలకు తిరిగి వెళ్లండి
జమ్మూలోని భగవతీ నగర్లో పల్లపు చెత్తాడారంగా ఉన్న స్థలాన్ని రూ.11 కోట్లతో ‘వేస్ట్ టు వండర్’ పార్కుగా అభివృద్ధి చేశారు. సందర్శకులకు పార్కును అందుబాటులోకి తీసుకొచ్చారు.
స్క్రాప్ మెటీరియల్తో ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల నమూనాలను రూపొందించారు. విదేశాలకు వెళ్లలేని కుటుంబాలకు ఈ పార్కు ప్రత్యేక అనుభూతిని అందిస్తోందని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
