వార్తలకు తిరిగి వెళ్లండి
నాగార్జునసాగర్లో నిర్వహిస్తున్న వరుణ యాగంలో మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షించారు.
పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్న మంత్రి.. రైతుల సంక్షేమం, రాష్ట్ర సుభిక్షమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...

