వార్తలకు తిరిగి వెళ్లండి

ఐర్లాండ్లో నిర్వహించిన ‘మిస్ ఇండియా యూనివర్స్ 2026’ పోటీల్లో ఖమ్మం జిల్లా వైరాకు చెందిన నిఖిత మొదటి రన్నరప్గా నిలిచారు. డబ్లిన్లో జరిగిన పోటీలకు 18 మంది తుది ఎంపికయ్యారు.
కేరళకు చెందిన అనుమోల్ విజేతగా, వరంగల్కు చెందిన రాజరాజేశ్వరి రెండో రన్నరప్గా నిలిచారు. విజేతకు 1,500 యూరోలు, రన్నరప్లకు 1,000, 750 యూరోల ప్రైజ్మనీ అందించారు.
Comments
Loading comments...

