వార్తలకు తిరిగి వెళ్లండి
లాల్దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం వద్ద జోగిని శ్యామలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని శ్యామల ఆరోపించారు.
అనంతరం ఆమె కల్వకుంట్ల కవితను కలిసి ఘటనను వివరించారు. ప్రభుత్వం తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

