వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్షాకోట్లో కారు ఢీకొని ఆర్మీ జవాన్ మృతి చెందారు. రాంగ్రూట్లో వచ్చిన కారు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటన అనంతరం వారు కారును అక్కడే వదిలేసి పరారైనట్లు తెలిపారు.
Comments
Loading comments...

