Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు ఆత్మహత్యాయత్నం.. కాంగ్రెస్‌ నేతలపై ఆరోపణలు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 10, 2026 11:57 AM ఖమ్మంతెలంగాణ
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో రైతు జొన్నలగడ్డ మల్లికార్జునరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రోడ్డు కోసం తన భూమిని తీసుకోవడంతోపాటు కాంగ్రెస్‌ నేతలు తనపై దాడి చేసి బెదిరించారని ఆరోపించాడు. ఈ వేధింపుల కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని మల్లికార్జునరావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై కుటుంబ సభ్యులు, పోలీసులు స్పందించాల్సి ఉంది.

Comments

G
Loading comments...