వార్తలకు తిరిగి వెళ్లండి
వరి సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులతో నీటిని సమర్థవంతంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు.
రంగంపల్లిలో 'సౌ అండ్ రీప్ క్లైమేటెక్' నిర్వహించిన 'వరి వరహాలు' కార్యక్రమంలో నీటి సమర్థ వినియోగ పద్ధతులు పాటించిన రైతులకు ఎకరాకు రూ.500 చొప్పున ప్రోత్సాహక చెక్కులు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

