వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి దేవునిపల్లి పోలీస్టే స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమం నుంచి ఓ వృద్ధ మహిళ అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఆశ్రమం నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు.
అదృశ్యమైన మహిళకు సంబంధించిన ఫొటో, ఇతర వివరాలను పోలీసులు విడుదల చేశారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

