Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీ వెరిఫికేషన్‌- ఓటర్లలో హై టెన్సన్

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 12:10 PM ప్రకాశం General
రీ వెరిఫికేషన్‌- ఓటర్లలో హై టెన్సన్ - Udayam
వెలిగండ్ల మండలంలో రీ వెరిఫికేషన్‌పై ఓటర్లలో గందరగోళం నెలకొంది. ఓటరు వివరాల్లో తేడాలు ఉండటంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ప్రక్రియపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. రీ వెరిఫికేషన్‌కు సంబంధిత వ్యక్తి స్వయంగా రావాలా? కుటుంబ సభ్యులు ఆధారాలు సమర్పిస్తే సరిపోతుందా? అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ఓటర్లు కోరుతున్నారు.

Comments

G
Loading comments...