వార్తలకు తిరిగి వెళ్లండి
హోటల్లో జరిగిన ఘటనపై తనకు తెలిసిన వివరాలు 10 శాతం మాత్రమేనని ఫోక్ సాంగ్స్ నటుడు ఈశ్వర్ సాయి తెలిపారు. మాధురి రాథోడ్తో తనకు భావోద్వేగ సంబంధం మాత్రమే ఉందని ఆయన అన్నారు.
తన భార్య అక్కడికి వచ్చినప్పుడు పరిస్థితిని వివరించినా, ఆమె వినే పరిస్థితిలో లేరని తెలిపారు. ఘటనకు మాధురి రాథోడ్కు క్షమాపణ చెప్పిన ఈశ్వర్ సాయి, ఇంతటితో విషయం ఆపేయాలని కోరారు.
Comments
Loading comments...

