వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల మున్సిపాలిటీ నదీ అగ్రహారంలో కృష్ణానది సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. బుధవారం రాత్రి తవ్వకాలు చేసిన ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు.
గతంలోనూ ఇదే ప్రాంతంలో తవ్వకాలు చేసిన వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాజా ఘటనపై పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Loading comments...

