వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ను కోటవురట్ల మండల వైసీపీ అధ్యక్షుడు పైల రమేశ్ సోమవారం కలిశారు. నర్సీపట్నం నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త పెట్ల శంకర్ గణేశ్ క్యాంప్ కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించారు.
పూరీ జగన్నాథ్ను కలిసేందుకు ఆయన అభిమానులు కూడా వస్తున్నారు. పూరీ వారితో ఫొటోలు దిగుతున్నారు.
Comments
Loading comments...

