వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు 3,185 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 1,401.06 అడుగులు, నీటి నిల్వ 12.54 టీఎంసీలుగా నమోదైంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలుగా ఉంది.
Comments
Loading comments...

