వార్తలకు తిరిగి వెళ్లండి

మాకవరపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతులు తమ భూములను ఏరాకన్నపాలెం గ్రామస్థులు దౌర్జన్యం చేసి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని సోమవారం నర్సీపట్నం ఆర్డీఓ వి.వి. రమణకు ఫిర్యాదు చేశారు. 20 ఏళ్లుగా 30 కుటుంబాలు ఈ భూములను సాగు చేసుకుంటున్నారని వారు తెలిపారు.
భూముల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్ల మీద ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వినతిపత్రంలో కో
Comments
Loading comments...

