వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోక్స్వ్యాగన్ సంస్థ భారీగా వ్యయ నియంత్రణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సుమారు లక్ష మందిని తొలగించి, నాలుగు ప్లాంట్లను మూసివేయాలని సీఈవో ఆలివర్ బ్లూమ్ యోచిస్తున్నారు.
రాబోయే ఐదేళ్లలో పెట్టుబడులను 15% తగ్గించి, సంస్థను పునర్నిర్మించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. బ్రాండ్ మరియు విడిభాగాల విభాగాలను వేరు చేస్తూ సంస్థలో కీలక మార్పులకు సన్నాహాలు చేస్తోంది.
Comments
Loading comments...

