Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విట్టాపూర్‌లో పిడుగుపాటు.. రెండు గొర్రెలు మృతి

Follow Udayam on Google
Naresh Sep 20, 2026 5:33 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కుంటాల మండలం విట్టాపూర్ గ్రామంలో ఆదివారం పిడుగుపాటు చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు గొర్రెలు మృతి చెందగా, ఇద్దరు గొర్రెల కాపరులకు గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్థులు క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పిడుగుపాటుతో గ్రామంలో ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...