Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిన పంటలను పరిశీలించిన జగదీశ్‌రెడ్డి

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 6:34 PM నల్గొండGeneral
నల్గొండ జిల్లా తేలకంటిగూడెం గ్రామంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకుని, వారితో మాట్లాడారు. సాగు సమస్యలు, పంట నష్టంపై రైతులతో చర్చించారు.

Comments

G
Loading comments...