Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి పై .. కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Follow Udayam on Google
2009లో టీడీపీతో పొత్తులో భాగంగా కోస్తాలో చంద్రబాబు, రేవంత్ లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు బి ఆర్ ఎస్ చీఫ్ కవిత అన్నారు . ఇప్పుడు వాళ్లిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నారన్నారు. ప్రజలు దీవిస్తే తాను కూడా ఈ రాష్ట్రాన్ని నడిపించగలననే విశ్వాసం ఉందని తెలిపారు. దేశంలో ఒక్క రాష్ట్రంలో మాత్రమే మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నారని, తెలంగాణలోనూ మాతృస్వామ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...