Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాల్‌ గార్గ్‌కు పదవి షాక్‌

Follow Udayam on Google
విహార్ Aug 16, 2026 7:09 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
విశాల్‌ గార్గ్‌కు పదవి షాక్‌ - Udayam
జూమ్‌ కాల్‌లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించి గతంలో వివాదాస్పదమైన బెటర్‌.కామ్‌ సీఈఓ విశాల్‌ గార్గ్‌ ఇప్పుడు తన పదవిని కోల్పోయారు. డేనియల్‌ లూయిస్‌ సీఈఓ బాధ్యతలు చేపట్టారు. తన నమ్మకాన్ని సంపాదించి బోర్డులో చేరిన లూయిస్‌ చివరకు డైరెక్టర్లను ఒప్పించి తనను పదవి నుంచి తప్పించారని విశాల్‌ గార్గ్‌ ఆరోపించారు.

Comments

G
Loading comments...