వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా యాదవ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాధాష్టమి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మహా విశాఖ నగర్ మాజీ మేయర్ శ్రీమతి & శ్రీ గొలగాని హరి వెంకట్ కుమారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులతో కలిసి రాధాకృష్ణులను దర్శించుకున్నారు. రాధాష్టమి పర్వదినం విశిష్టతను, రాధాదేవి భక్తి, ప్రేమ, త్యాగాలకు ప్రతీకగా నిలిచిన విధానాన్ని ఆమె వివరించారు.
Comments
Loading comments...

