Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులో సందేశం వైరల్

Follow Udayam Digital on Google
శివ కుమార్ Aug 04, 2026 10:57 AM హైదరాబాద్తెలంగాణ
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఉన్న సమయంలో టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులోని ఓ విజ్ఞప్తి సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వాలని బోర్డులో పేర్కొన్నారు. ఆ బోర్డును ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...