Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.15 వేల కోట్లతో షిప్‌ యార్డ్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 18, 2026 3:17 PM గుంటూరుGeneral
రూ.15 వేల కోట్లతో షిప్‌ యార్డ్ - Udayam
దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటుకు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఎంవోయూ జరిగింది. వచ్చే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ షిప్‌యార్డ్ ద్వారా 45 వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఏడాదికి 12 లక్షల టన్నుల భారీ నౌకల నిర్మాణ సామర్థ్యంతో అభివృద్ధి చేయనున్నారు.

Comments

G
Loading comments...