Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్న చర్య

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 18, 2026 3:17 PM నిజామాబాద్General
ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్న చర్య - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి గణేష్ మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సభ్యులు స్టీల్ ప్లేట్లను వినియోగించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు గ్రామ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అన్నదానంలో స్టీల్ ప్లేట్లు ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు.

Comments

G
Loading comments...