వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో 239 కేసులు పరిష్కారమైనట్లు న్యాయమూర్తి మహాతి తెలిపారు. ఈ రాజీల ద్వారా కక్షిదారులకు రూ.73,23,697 పరిహారం అందజేసినట్లు వెల్లడించారు.
వివాదాలను సత్వరమే పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ తోడ్పడుతుందని చెబుతూ, కార్యక్రమానికి సహకరించిన న్యాయవాదులు, సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

