వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ అనంతచతుర్థి సందర్భంగా ఈ నెల 25న పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వినాయక ఉత్సవ కమిటీ సన్నాహాలు చేస్తోంది
ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు మాధవరెడ్డి, గౌరవ అధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు. నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు
Comments
Loading comments...

