వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో కొద్దిపాటి వర్షానికే బందరు రోడ్డు, పీఎన్బీఎస్ ప్రాంతాలు నదుల్లా మారి జనజీవనం అస్తవ్యస్తమైంది. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉన్నా నగరంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కడం లేదు.
వాన నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోటార్లతో నీటిని తోడడం మినహా అధికారుల నుంచి సరైన చర్యలు కరవయ్యాయి.
Comments
Loading comments...

