వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తశుద్ధి ఉంటే విజయసాయి రెడ్డి జగన్పై CBI కేసుల్లో అప్రూవర్గా మారాలని TDP MLC వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మంగళగిరిలోని NTR భవన్లో మీడియాతో మాట్లాడారు.
12 ఛార్జ్షీట్లలో నిర్దోషిగా తేలాకే ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. 'మూడో ప్రత్యామ్నాయం' అనేది ఉనికి కోసం ఆడుతున్న నాటకమని విమర్శించారు.
Comments
Loading comments...

