వార్తలకు తిరిగి వెళ్లండి

99వ అకాడమీ అవార్డ్స్కు భారత్ అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం ‘గొంధల్’ ఎంపికైంది. ముంబైలో శుక్రవారం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది.
సంతోష్ దావ్ఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 30కి పైగా సినిమాల నుంచి జ్యూరీ ఎంపిక చేసింది.
Comments
Loading comments...

