వార్తలకు తిరిగి వెళ్లండి
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు. రోజుకు కనీసం 7 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ సరఫరా సక్రమంగా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Comments
Loading comments...

