వార్తలకు తిరిగి వెళ్లండి
మదురై మీనాక్షి ఆలయంలో 17 ఏళ్ల తర్వాత నేడు మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఉదయం 7:40 నుంచి 8:10 గంటల వరకు ప్రధాన పూజలు జరిగాయి.
అనంతరం ఉదయం 10 గంటలకు భక్తులకు దర్శనం ప్రారంభమైంది. మహా సంప్రోక్షణ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Loading comments...

