వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ నెల 29 లేదా 30న విశాఖలొ ఉత్తరాంధ్ర రీజియన్ కార్యకర్తల సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ముఖ్య నేతలతో నియోజకవర్గాల వారీగా పరిస్థితులపై చర్చించారు.
Comments
Loading comments...

