వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి మహేశ్వరం ఎమ్మెల్యే. సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ విధానాలు, ప్రజాసమస్యల పరిష్కారం తదితర అంశాలపై సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

