వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలను మరింత ఆకర్షణీయమైన రంగులు, వైవిధ్యమైన డిజైన్లతో రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంలు, ఇతర సామగ్రి అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జతను నెలాఖరులోగా అందిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

