Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవంగా తిరుమల గరుడసేవ

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:41 PM చిత్తూరుGeneral
వైభవంగా తిరుమల గరుడసేవ - Udayam
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై శ్రీమలయప్పస్వామి భక్తులకు అభయమిచ్చారు. గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మార్మోగాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తితిదే ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ప్రముఖులు ఈ దివ్య వేడుకలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...