వార్తలకు తిరిగి వెళ్లండి
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. కుడి, ఎడమ కాలువలకు సాగునీరు నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటి విడుదల కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారులు స్పందించకపోవడంతో రైతులు రెగ్యులేటర్పైకి ఎక్కి స్వయంగా ఎడమ కాలువకు నీటిని విడుదల చేసుకున్నారు.
Comments
Loading comments...

