Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి దశ నుంచే ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 5:15 PM నిర్మల్General
విద్యార్థి దశ నుంచే అందరూ ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై అవగాహన ఉండాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు.గురువారం బైంసా పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం మాట్లాడుతూ, విద్యార్థులంతా చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

Comments

G
Loading comments...