వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ సర్కిల్ పరిధిలోని వెంకట్రెడ్డి నగర్ డివిజన్లో రామంతాపూర్ భగాయత్ అభివృద్ధి పనుల కోసం రూ.14 కోట్ల నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.
కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులకు నిధుల మంజూరు పత్రాలను అందజేశారు. బాలకృష్ణ నగర్, కురుమనగర్, సత్యనగర్, సబేరా కాలనీ మౌలిక వసతులు కల్పిస్తారు.
Comments
Loading comments...
