వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడ, బంగల్ పేట తదితర వీధులలో కురుస్తున్న వర్షాలకు వీధుల అంతర్గత రోడ్లు గోతులు తో నిండి బురదమయమయ్యాయని స్థానికులు వాపోయారు.
వర్షాలు కురిసి నాలుగైదు రోజులవుతున్న తమ వీధులలో నడవలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వీధులలో పక్కా సిసి రోడ్లు మురికి కాలువలు లేకపోవడమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

