వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో అధికార పార్టీ అరాచక పాలన కొనసాగుతోందని వైసీపీ రాష్ట్ర యువజన సంఘ కార్యదర్శి చౌటుపల్లి వీరన్న ఘాటుగా విమర్శించారు. పేదలకు అండగా ఉండాల్సిన పోలీసు యంత్రాంగం, అధికారులు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తోట త్రిమూర్తులను అక్రమంగా నిర్బంధించడం, ఆర్టీవో అధికారి తీరు ప్రజలందరికీ తెలిసిన విషయమేనని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

