వార్తలకు తిరిగి వెళ్లండి

పామూరు మండలం పడమర కట్టకిందపల్లి పంచాయతీ దొడ్డ వెంకటపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బోగ్యం హరి మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కనిగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్, మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు హరి మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటారని వారు తెలిపారు.
Comments
Loading comments...

