వార్తలకు తిరిగి వెళ్లండి

రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘వెలుగొండ వారోత్సవాల’ కార్యక్రమం నిర్వహించారు. అధికారుల ద్వారా రైతులకు నీటి యాజమాన్యం, సూక్ష్మ నీటి పారుదల, ఫార్మ్ పాండ్లు, వీడ్ మ్యాట్స్ వినియోగం, ఉద్యాన పంటల అభివృద్ధిపై అవగాహన కల్పించారు.
ప్రాంతానికి అనుకూలమైన పంటల ఎంపిక, పంటల మార్పిడి, ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం పొందే విధానాలను వివరించారు.
Comments
Loading comments...

