వార్తలకు తిరిగి వెళ్లండి

బేస్తవారిపేట మండలంలోని 19 గ్రామ పంచాయతీల ఎస్సీ, ఎస్టీ, బీసీ మార్క్డ్ ఓటర్ల జాబితాను అధికారులు ప్రచురించారు. జాబితాలు సంబంధిత పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉన్నాయి.
జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 26 నుంచి 28లోగా సవరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజలు జాబితాను పరిశీలించి, నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు తెలియజేయాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

