వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రెండో కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షౌరకులు పెండింగ్ వేతనాలు సహా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆలయ అధికారులను కోరారు.
స్పందించిన ఆలయ అధికారులు రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో క్షౌరకులు నిరసనను విరమించారు.
Comments
Loading comments...

