Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ సోషల్‌ మీడియా సెక్రటరీగా ప్రదీప్‌ రెడ్డి

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:06 PM కోనసీమGeneral
వైసీపీ సోషల్‌ మీడియా సెక్రటరీగా ప్రదీప్‌ రెడ్డి - Udayam
జొన్నాడకు చెందిన సత్తి ప్రదీప్ రెడ్డి వైసీపీ జిల్లా సోషల్ మీడియా జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం గోపాలపురంలో జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, విజయానికి తనవంతు కృషి చేస్తానని ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...