Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ ర్యాలీలకు అనుమతి నిరాకరించిన పోలీసులు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 10, 2026 9:28 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
వైసీపీ ర్యాలీలకు అనుమతి నిరాకరించిన పోలీసులు - Udayam
ఉమ్మడి విజయనగరం జిల్లాలో సోమవారం డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైసీపీ తలపెట్టిన శాంతియుత ర్యాలీలకు పోలీసు శాఖ షాక్ ఇచ్చింది.సెక్షన్‌ 30 అమలులో ఉన్న కారణంగా ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...