వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గాన్తో రెండో T20లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శాంసన్ మ్యాచ్ అనంతరం టీమ్ మెనేజ్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. 'వైభవ్, అభిషేక్ నాకు కాంపిటీటర్స్ అనేది బయటి ప్రపంచానికే. కానీ మేమంతా ఒకే జట్టు.
15 ఏళ్ల వైభవ్ 700-800 రన్స్ చేశాడు. అతడు ఏదో ఒకలా జట్టులోకి రావాల్సిందే. అతడికి ఛాన్స్ ఇవ్వడం సరైందే. నేను కూడా RR కెప్టెన్గా అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా. కమ్యూనికేషన్ ముఖ్యం' అని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

