Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లోనే ఐపీఎల్‌ 2027 వేలం

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 1:01 PM జాతీయంక్రీడలు
భారత్‌లోనే ఐపీఎల్‌ 2027 వేలం  - Udayam
ఐపీఎల్‌ 2027 మినీ వేలాన్ని భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబరు 15న జరిగిన గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విదేశాలకు ఫ్రాంచైజీల ప్రతినిధులు వెళ్లడం వల్ల ఎదురయ్యే లాజిస్టిక్‌ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వేలం జరిగే నగరం ఇంకా ఖరారు కాలేదు.

Comments

G
Loading comments...