వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ గంభీరం హరేకృష్ణ వైకుంఠంలో శ్రీ రాధాష్టమి వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సప్తనదుల జలాలతో మహాభిషేకం చేశారు.
ఆనందపురం మండలం పొడుగుపాలెం గ్రామంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగింది. భక్తులు భారీగా పాల్గొని నిమజ్జనం చేశారు.
Comments
Loading comments...

