Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 20, 2026 5:37 PM నాగర్ కర్నూల్General
వైభవంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1990–91 SSC పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వైభవంగా నిర్వహించారు. చాలా ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. నాటి ప్రధానోపాధ్యాయులు సుందరాచారి, సైన్స్ టీచర్ సాంబయ్య, పీఈటీ అబ్దుల్లా ఖాన్ పాల్గొని తమ అనుభవాలను తెలిపారు.

Comments

G
Loading comments...